Surprise Me!

రాష్ట్ర ఆదాయమంతా అప్పులకే పోతోంది - అందుకే రీస్ట్రక్చరింగ్ చేయాలి : భట్టి విక్రమార్క

2024-09-10 0 Dailymotion

16th Central Finance Commission Meeting Points : ప్రస్తుతం రాష్ట్ర ఆదాయమంతా అప్పులు చెల్లించేందుకే సరిపోతుందని, అందుకే గత అప్పులను రీస్ట్రక్చరింగ్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు వివరించారు.

Buy Now on CodeCanyon