AP DGP ON TIRUMALA LADDU ISSUE: తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.