Surprise Me!

తాళాలు వేసి యాజమాన్యం పరార్-పగలగొట్టి చూస్తే షాక్

2024-11-07 4 Dailymotion

Nadendla Manohar Inspected Rice Mills: పల్నాడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో పలువురు మిల్లులకు తాళాలు వేసుకుని పరార్ అయ్యారు. అయితే మిల్లుకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి చూసిన అధికారులు, మంత్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Buy Now on CodeCanyon