Discussion on Various Issues in AP Legislative Council: శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పలు అంశాలపై వాదోపవాదాలతో మాటల యుద్ధం సాగింది. రుషికొండ నిర్మాణాలు, శారదా పీఠం భూముల కేటాయింపు, మదనపల్లె దస్త్రాల దహనంపై చర్చలతో మండలి అట్టుడికింది. వైఎస్సార్సీపీ పాలనలో సాగిన అక్రమాలను ఎండగడుతూ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
