Surprise Me!

భూకబ్జాలకు పాల్పడితే కఠినశిక్ష: సీఎం చంద్రబాబు

2024-11-21 1 Dailymotion

CM Chandrababu in Assembly : కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లోకాయుక్త, ఏపీ హెచ్‌ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు.

Buy Now on CodeCanyon