Surprise Me!

రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల్లో ప్రారంభమైన 'నక్ష' స

2025-02-20 5 Dailymotion

Naksha Survey Begins in Telangana : ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురువుతున్నాయి. దస్త్రాల్లో కొలతలకు వాస్తవాలకు పొంతన ఉండడం లేదు. ఒకే భూమి ఎక్కువ మందికి అమ్మడం, శిఖం భూముల్ని వెంచర్లు చేసి అంటగట్టడంలాంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ కచ్చితమైన, పారదర్శంగా ఉండే పట్టణ భూరికార్డుల నవీకరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద నక్ష సర్వే జరుగుతోంది. ఏడాది కాలంలో పూర్తికానున్న ఈ సర్వే విజయవంతమైతే అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు.

Buy Now on CodeCanyon