పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి వంచించిన వ్యాపారి-ఎనిమిది లారీల్లో 20మంది రైతులు పయనం, నాలుగు రోజులైనా పంట విక్రయాలు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు