Three Member Commission Submit Report To Government : సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. నేడు ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేసిన కమిషన్ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.
