Minister Ponnam Prabhakar On Rtc Employees Strike : ఈనెల 5,6 తేదీల్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో చర్చలకు సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
