Surprise Me!

'పాకిస్థాన్​కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే'

2025-05-09 9 Dailymotion

పాకిస్థాన్ దుస్సాహసానికి బుద్ధి చెప్పాల్సిన సయయం ఇదని విశ్రాంత కల్నల్ పాలేటి రాంబాబు తెలిపారు. పహల్గాం దాడికి సమాధానంగా ఉగ్ర స్థావరాలపై మాత్రమే భారత్ సైన్యం దాడి చేసిందన్నారు. పాకిస్థాన్ మాత్రం సరిహద్దుల వెంట కాల్పులు జరుపుతూ కవ్వింపునకు దిగుతుందని తెలిపారు.

Buy Now on CodeCanyon