విజయవాడ దుర్గ గుడిలో యోగాంధ్ర 2025 పేరిట 300 మందితో యోగా కార్యక్రమం - సమూహ యోగాసనాలను అభ్యసించిన ఆలయ ఈవో శీనా నాయక్, సిబ్బంది తదితరులు