శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్న హోంమంత్రి అనిత - డైవర్షన్ పాలిటిక్స్కు జగన్ పేటెంట్ తీసుకున్నారని ధ్వజం