ఉద్దానం ప్రాజెక్టు రెండో భాగానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ - మరో రూ.600 కోట్లతో గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడతామన్నారు