Surprise Me!

గుజరాత్‌లో కూలిన వంతెన - 10మంది మృతి- విచారణకు సీఎం ఆదేశం

2025-07-09 54 Dailymotion

గుజరాత్​లోని పద్రా వద్ద మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీర వంతెన కూలటంతో నాలుగు వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

Buy Now on CodeCanyon