కల్తీ కల్లు కాటు - ఐదుకు చేరిన మృతులు, నిమ్స్ ఆసుపత్రిలో మరో 31 మంది
2025-07-10 10 Dailymotion
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య - నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 31 మంది బాధితులు - చికిత్స పొందే వారిలో ముగ్గురి పరిస్థితి విషమం