అమరావతి రైల్వేలైన్ భూసేకరణ కోసం రైతులకు నోటీసులు - అభ్యంతరాలుంటే తెలపాలని నోటీసులో వెల్లడి - ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు ధ్రువపత్రాలతో రావాలని సూచన