రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి రూ.290 కోట్లు - దేవాదాయ శాఖ మంత్రి ఆనం
2025-10-07 4 Dailymotion
పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి - ఆనం వెంట మంత్రులు అనిత, కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి