పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ - 920 డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడిన టీటీడీ ఉద్యోగి రవికుమార్, హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సీఐడీ