12 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న సత్యనారాయణ, స్వాతి దంపతులు - రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ సాగు వైపు అడుగులు, ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న మహిళ