రైతన్నను ముంచిన మొంథా - వేల ఎకరాల్లో పంట నష్టం
2025-10-31 0 Dailymotion
ఏలూరు జిల్లాలో 9300 ఎకరాల్లో వరి పంటకు నష్టం- 59 హెక్టార్లలో దెబ్బతిన్న ఉద్యానవన పంటలు- ప.గో. జిల్లాలో 16వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట- పరిహారం అందించి ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి