కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట - ఏడుగురు భక్తుల మృతి
2025-11-01 39 Dailymotion
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట - వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు భక్తుల మృతి - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు