కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని