రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ - 20 మంది మృతి
2025-11-03 199 Dailymotion
బస్సు, లారీ డ్రైవర్లతో సహా 20 మంది ప్రయాణికులు మృతి - పలువురు ప్రయాణికులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం - క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు