ఇప్పటివరకు 2.36 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ - ధాన్యం రవాణాకు అందుబాటులో 32 వేల లారీలు, ట్రాక్టర్లు ఉన్నట్లు వెల్లడి