ధ్యానం చేస్తున్న వారి మనసు ఏకాగ్రతతో ఉంటుంది : సీపీ రాధాకృష్ణన్
2025-12-21 4 Dailymotion
కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం - ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ - ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, మంత్రి శ్రీధర్బాబు