సమష్టి కృషితో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం - ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి: టీటీడీ ఛైర్మన్
2026-01-09 2 Dailymotion
7.83లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం - 44లక్షల లడ్డూల విక్రయం - గతేడాదితో పోల్చితే ఈసారి లక్ష మంది భక్తులు అధికంగా దర్శనం - అదనంగా 10 లక్షల లడ్డూల విక్రయాలు