భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటాం: సీఎం చంద్రబాబు
2026-01-09 22 Dailymotion
తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు - రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - ప్రజావేదికలో సభలో మాట్లాడుతూ పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదని వెల్లడి