మహిళా పారిశ్రామివేత్తలకు 'రైజ్'- బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్పై శిక్షణ
2026-01-19 2 Dailymotion
ఎస్హెచ్జీ మహిళల అభివృద్ధి, ఆర్థిక పోత్సహం ఇచ్చేందుకు 'రైజ్'- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా శిక్షణ పొందిన వెయ్యి మంది మహిళలు- నిర్వహణకు సహకారం అందించనున్న నీతి అయోగ్- జిల్లావ్యాప్తంగా రైజ్ సెంటర్ ఏర్పాటుకు యోచన