రథసప్తమి సందర్భంగా అరసవల్లిలోని ఆదిత్యుని ఆలయానికి పోటెత్తిన భక్తులు - ఉదయం 11 గంటల లోపు ఆలయానికి రావద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచన