తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం : గవర్నర్
2026-01-26 2 Dailymotion
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు - ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ - గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క