కార్యకర్తల అలక కొవిడ్ కంటే ప్రమాదకరం - పని చేసేవారికే ప్రోత్సాహం: మంత్రి లోకేశ్
2026-01-27 15 Dailymotion
ఎన్టీఆర్ భవన్లో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ - హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు - టీడీపీలో కార్యకర్తలే అధినేత అని వెల్లడి