చదువు అనేది గేమ్ఛేంజర్ - విదేశాల్లోని వైద్య నిపుణులు అమరావతికి తిరిగి రావాలి: సీఎం చంద్రబాబు
2026-01-30 4 Dailymotion
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు - ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు