కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం - ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు
2026-01-31 5 Dailymotion
టీటీడీ ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలు - ప్రభుత్వానికి లేఖ రాసిన సిట్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేయాలని నిర్ణయం, నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని వెల్లడి