'పోలవరం-నల్లమలసాగర్ను ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు - అలా చేస్తే మేమూ ఎగువన ప్రాజెక్ట్ కడతాం'
2026-01-31 2 Dailymotion
దిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన ఇరురాష్ట్రాల అధికారులు - ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టు చేపడతామని వెల్లడించిన తెలంగాణ - వారంలోగా ఇరు రాష్ట్రాలు ఎజెండా పంపించాలన్న సీడబ్ల్యూసీ