రాష్ట్రానికి బలమైన పునాదులు పడుతున్నాయి - కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లు కొనసాగాలి: రామ్మోహన్ నాయుడు
2026-02-07 1 Dailymotion
2026 బడ్జెట్లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందని వెల్లడి - విజయాలు మరో 20 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్ష