జేఈఈ మెయిన్స్లో టాపర్గా నిలిచిన పసల మోహిత్ - అభినందనలు తెలియజేసిన మంత్రి లోకేశ్
2026-02-17 10 Dailymotion
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - పసల మోహిత్, నరేంద్రబాబు మహిత్కు 100 శాతం ఉత్తీర్ణత, అత్యధిక మార్కులను సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు