గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజనం - రైతుల హర్షం
2026-02-26 7 Dailymotion
ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం - నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తున్నామన్న యార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు - రైతులకు అందించే ఆహారపదార్ధాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్న యార్డు కార్యదర్శి