Surprise Me!

వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యం - క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలి : సీఎం చంద్రబాబు

2026-02-27 0 Dailymotion

శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - కలెక్టర్లు, అధికారులతో సమీక్షలో బాధితులకు సాయంపై ఆరా, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని నిలదీత, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని ఆదేశం

Buy Now on CodeCanyon