శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - కలెక్టర్లు, అధికారులతో సమీక్షలో బాధితులకు సాయంపై ఆరా, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని నిలదీత, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని ఆదేశం