పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి భారతమాతకీ జై అంటూ నినాదాలు - ప్రధాన కూడళ్లలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి కేరింతలు- భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమాన క్రికెటర్లకు జేజేలు