వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఇచ్చినంత దారుణ నివేదికను కాగ్ ఎప్పుడూ ఇవ్వలేదు: మంత్రి పయ్యావుల
2026-03-12 2 Dailymotion
రూ.9.74 లక్షల కోట్ల బకాయిలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిందన్న మంత్రి పయ్యావుల - బెంగళూరు బృందం ఇచ్చే అసత్యాలు బుకాయించటం జగన్కే చెల్లుతుంది - అసత్యాలు మాట్లాడేవారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్న పయ్యావుల