కడప జిల్లాలోని ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభం - సీఎం సూచనలతో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు - కేంద్రాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు