రాజయ్యపేటలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ప్లాంట్కు భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి - ప్రపంచంలోనే నెంబర్వన్ ఉక్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ప్లాంట్ కాబోతోందని వెల్లడి