విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశసేవలో భాగం కావాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
2026-04-06 7 Dailymotion
బంగారు పతకాలు సాధించిన అనంత జేఎన్టీయూ విద్యార్థులు - గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేత - తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులంతా అడుగులు వేయాలని సూచించిన గవర్నర్