రుషికొండ భవనాల వినియోగంపై సబ్ కమిటీ నివేదిక సిద్ధం - సీఎం ఆదేశాల మేరకు తుది నిర్ణయం
2026-04-07 1 Dailymotion
సచివాలయంలోని మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ- ప్యాలెస్ను ప్రజల సందర్శనతో పాటు, ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు