పుష్కరాలకు గోదావరి జిల్లాల్లోని పురాతన ఆలయాల అభివృద్ధి - రూ.25 కోట్లతో పనులు: మంత్రి ఆనం
2026-04-12 1 Dailymotion
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి ఆనం పర్యటన - కోటిలింగాల మహదేవునిసత్రంలో పుష్కర పనులకు మంత్రి ఆనం శంకుస్థాపన - ఉమ్మడి జిల్లాలో రూ.23 కోట్లతో 18 ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి