పాదచారులకు ఢీకొట్టి లారీని ఢీకొన్న కారు- ప్రమాదంలో నలుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు- గాయపడిన ఇద్దరికి విజయనగరం ఆస్పత్రిలో చికిత్స