'పది' ఫలితాల్లో సత్తా - ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
2026-05-03 5 Dailymotion
పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తరాంధ్ర విద్యార్థులకు సన్మానం - 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు సత్కారం - కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు