15న సీఎం చేతుల మీదుగా ఏరోస్పేస్ సెంటర్ పనులకు భూమి పూజ: బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి
2026-05-06 2 Dailymotion
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ - మే 15న భూమి పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్ రెడ్డి - పరిశ్రమకు 600 ఎకరాల భూమి కేటాయింపు