బంగారం లాంటి వార్త చెప్పిన సీఎం చంద్రబాబు - కర్నూలు జిల్లా జొన్నగిరిలో 'పసిడి' పంటలు
2026-05-16 3 Dailymotion
జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో 1477 ఎకరాల్లో జియో మైసూర్ సంస్థ తవ్వకాలు - వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం - బంగారం ఉత్పత్తిపై స్థానికుల హర్షం