కృష్ణా నదిలో విహారయాత్రకు వెళ్లిన 10 మంది బంధువులు - తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా - నదిలో పడిపోయిన ఆరుగురిని కాపాడిన స్థానికులు - అచ్చంపేట మండలం కోనూరు వద్ద ఘటన